ముఖ్యాంశాలు

చెప్పుకో ‘లేఖ’

హైదరాబాద్‌/సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరి ఏమిటో లేఖ రూపంలో వివరిస్తామని …

తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ

..న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): ఈనెల 28న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో దేశరాజధాని వేడెక్కింది. తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి రావాలని …

మహిళల రక్షణకు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం కావాలని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉద్ఘాటించారు. దేశంలోని మహిళలపై పెరుగుతున్న దాడుల …

అఖిలపక్షంలో అనుకూలం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్షంలో అభిప్రాయాన్ని వెల్లడించని పార్టీలను ప్రజలు తెలంగాణ ప్రాంతం నుంచి గెంటేస్తారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ …

హైదరాబాద్‌ చేరుకున్న

..హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి): భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యే విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవ్నర్‌ నరసింహన్‌తోపాటు …

డబ్బుకొట్టు … ఉద్యోగం పట్టు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీలో లంచాల వ్యవహారం బట్టబయలైంది. డబ్బులు గుంజి పోస్టులమ్ముకున్న గనుడి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని …

లాడెన్‌ కూడా

..ఇస్లామాబాద్‌ : ప్రభుత్వ లంచావతరాల నుంచి సామాన్యులే కాదు అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామాబిన్‌ లాడెన్‌ సైతం తప్పించుకొనేందుకు స్థాని రెవెన్యూ అధికారికి రూపాయాలు 50వేలు …

హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి …

విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన …

ఢిల్లీ పోలీస్‌ వైఫల్యంపై ఉషామెహ్రా కమిషన్‌ నియామకం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసు వైఫల్యంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ …