ముఖ్యాంశాలు

విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా ఎదగాలి – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులనేది అక్షర సత్యమని, అందుకే విద్యార్థులంతా మంచి విద్యను అభ్యసించి సమాజానికి దిశా నిర్దేశకులుగా మారాలని భాజపా సీనియర్ నేత, …

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం పలికిన ఆలయ కమిటీ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్  బిజెపి క్వార్టర్స్ దీన్ దయాల్ నగర్ లోని 20న  మంగళవారం  జరిగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో …

నంబరు ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

మాగనూర్ మండలంలో సాయంత్రం నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ఆర్సీ, లైసెన్స్, పెండింగ్ చలాన్స్, డ్రంక్ అండ్ డ్రై వాటిపై యస్ ఐ నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక …

గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలు ఆదివారం ఐదో రోజు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు …

గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి .

గిరిజన విద్యార్థినులపై విద్యాశాఖ సవితి ప్రేమ. పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి. తాండూరు డిసెంబర్ 18(జనంసాక్షి)గిరిజన చిన్నారి పసి మొగ్గల జీవితాలతో వెట్టిచాకిరి …

నూతనవధూవరులను ఆశీర్వదించి న : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి

నియోజకవర్గంలో  ఆర్కే  పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు   పగిళ్ళ  పురుషోత్తం వివాహము   మేఘన   వివాహా శుభకార్యానికి హాజరై  వధూవరులను  రామకృష్ణాపురం  డివిజన్ మాజీ కార్పొరేటర్ …

తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైంది – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ప్రభంజనం మొదలైందని, గులాబీ కంపెనీ అంతా ఏకమై వచ్చినా ఒక్క బీజేపీ కార్యకర్తనుకూడా కదిలించలేరని భాజపా సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ …

కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కార్పొరేటర్ మొద్దు లచి రెడ్డి

నూతనంగా ఎన్నికైన కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.     బి .యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ …

బహుజన రాజ్యం లో బహుజనుల కు న్యాయం

)రాబోయే ది బహుజన రాజ్యం అని  బహుజన రాజ్యం  బహుజనుల కు న్యాయం జరుగుతుందని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో …

భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యం: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యమని కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి  అన్నారు.     బి యన్ రెడ్డి నగర్ డివిజన్  జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు …