ముఖ్యాంశాలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం BMR

దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో చాకలి హనుమయ్య మరణించాడని   విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హనుమయ్య కుటుంబానికి రూ.5,000/-  ఆర్థిక సహాయం …

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి అని ఎం.ఎస్.పి జిల్లా కో కన్వీనర్, అబ్రహం మాదిగ అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను కలసిన సందర్భంగా …

మత్స్యకారులందరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

తాలూకా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు. -బీమి ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు . నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): మత్స్య సహకార సంఘాల …

దాసంజనేయ స్వామి ప్రథమ వార్షిక మహోత్సవం పాల్గొన్న జంపన ప్రతాప్

 బోయిన్ పల్లి పెద్దతోకట్ట లోని శ్రీ దాసంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జంపన ప్రతాప్ హాజరై ఆలయంలో …

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే

 ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాల మోత్కూర్ 1998-1999 సం.రంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని వైజే గార్డెన్ లో …

అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్ డివిజన్ పరిధిలో ఫతుల్లగుడా లో అభయాంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనుల గురుంచి  అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి ప్రశాంత్, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ …

యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం యూటీఎఫ్ నూతన కమిటీ  అధ్యక్షులుగా యం.నర్సింహ్మ (ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ పోల్కంపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఇ. జంగయ్య ఎస్.ఎ. …

మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియం

ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరైన మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మిర్యాలగూడ, జనం సాక్షి. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో క్లియో …

కార్ఖానా లో ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు

కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్ లో అధునాతన వైద్య పరీక్షలు హాస్పటల్   ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ ను ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ అమిత్ …

హిందూ – ముస్లిం ఐక్యతకై సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ – ముస్లిం ఐక్యత కోసం,  దేశంకోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని, త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ,  అన్ని రకాల మతోన్మాదలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే …