ముఖ్యాంశాలు

హమ్మయ్య ! పెట్రో భారం లేదట

పెట్రోల్‌ ధరల పెంపు యోచన లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు …

బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్‌ ప్రతిష్ట

దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ …

చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో …

పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ …

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ …

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ …

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర …

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. …

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక …

కేఏ పాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్‌ పాల్‌ (కెఏ పాల్‌)కు రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్‌ …