ముఖ్యాంశాలు

రెట్టింపైన ప్రధాని ఆస్తులు

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ 9(జనంసాక్షి : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆస్తుల విలువ రూ.10.73 కోట్లు కాగా ఆయన కేబినెట్‌ సచరుల ఆస్తుల విలువ అంతకన్న ఎక్కువగానే ఉంది. ప్రపుల్‌ …

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన …

శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి

ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం తిరుమల, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు …

శ్వేత విప్లవ పితామహుడు

వర్గీస్‌ కురియన్‌ ఇక లేరు అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్వేత విప్లన పితామహుడు వర్గీస్‌కురియన్‌ (90) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కురియన్‌ నడియాడ్‌లోని …

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై …

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి …

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో …

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త …

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 …

వైఎస్‌ వారసులం మేమే

గులాం నబీ ఆజాద్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఉద్ఘాటించారు. శుక్రవారంనాడు ఇక్కడ ‘వైఎస్‌ …