ముఖ్యాంశాలు

ఎఫ్‌డీఐలకు అనుమతంటే.. జాతికి ద్రోహమే : సురవరం

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడమంటే జాతికి ద్రోహం చేయడమేనని సిపిఐ జాతియ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ప్రజలను …

మా ఉద్యమం ఆగిపోలేదు శ్రీఅవినీతి రహిత దేశమే మా లక్ష్యం అన్నా హజారే

న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా మా ఉద్యమం ఆగిపోలేదు.త్వరలో ప్రధాన శక్తిగా అవతరిస్తాం. అవినీతి రహిత భారత దేశమే మా లక్ష్యం అని స్వతంత్య్ర …

దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ …

ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం

ముంబై: ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్‌వేపై …

చండీఘడ్‌లో పలువురు తెలుగు డాక్టర్ల అరెస్ట్‌

చండీఘడ్‌: చండీఘడ్‌లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. పీజీ ఎంట్రన్స్‌లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ …

సెన్సార్‌ పూర్తయిన చిత్రాలపై కమిటీల ఏర్పాటు తగదు

‘దేనికైనా రెడీ’ చిత్ర వివాదంలో హైకోర్టు తీర్పు జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్‌శ్రీ బ్రాహ్మణుల దీక్ష భగ్నం హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): దేనికైనా రెడీ చిత్ర వివాదంలో …

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత రంగారెడ్డి, నవంబర్‌ 9 (జనంసాక్షి): ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలపై హావిూల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రైతురుణాల …

తెలంగాణ వ్యక్తినే వీసీగా నియమించాలి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా తెలంగాణ వ్యక్తిని నియమించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. …

రాముడిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను

పార్టీ, గడ్కరీతో నా సంబంధాలకు ఇబ్బంది లేదు రాం జెఠ్మలానీ న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాముడిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనక ఎలాంటి విచారం …

పీసీసీ పీఠం ..మార్పునకు రంగం సిద్ధ

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. …

తాజావార్తలు