ముఖ్యాంశాలు

మన సారు లేఖ ఇస్తే.. పార్టీని జేఏసీలో చేర్పిద్దాం !

ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొందాం శ్రీతెలంగాణ మార్చ్‌లో పాల్గొందాం.. ‘దేశం’ తమ్ముళ్ల ఉవ్విళ్లు హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు …

ప్రపంచ శాంతికి అలీనోద్యమమే ఆయుధం

పరస్పర సహకారంతోనే అభివృద్ధి : ప్రధాని సిరియా, పాలస్తీనా పరిస్థితిపై నావమ్‌ సదస్సులో చర్చ టెహ్రాన్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఇరాన్‌ అణ్వాస్త్ర ప్రయోగాలపై పాశ్చాత్య …

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ …

పదివేల లోపు ర్యాంకు విద్యార్థులకు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి): పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని నిర్ణయం తీసు కున్నట్టు …

స్టీరింగ్‌ లేని కారు వచ్చేస్తోందహో !

మీరు కారును ఎలా నడుపుతారు ? ఏముంది.. స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ అంటారా ? మీరు చెప్పింది కరెక్టే ! కానీ, భవిష్యత్తులో మీరు కారు …

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ …

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర …

విద్యుత్‌ ఆదా చేయండి.. ఇష్టపడిందే చదవండి : సీఎం

వర్షాలు లేక గ్యాస్‌ లేక కుంటుపడిన ఉత్పత్తి మంత్రి గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి): విద్యుత్‌ ఆదాకు ప్రతి ఒక్కరూ సహకరించండి.. ఒక యూనిట్‌ను ఆదా …

అంగవైకల్యం శాపం కాదు పాలకుల నిర్లక్ష్యమే

ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి వికలాంగుల సభలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని …

విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం …