ముఖ్యాంశాలు

తలవంపులు తెచ్చారు..అందుకే స్పందించా..

మంత్రి దానం నాగేందర్‌ వెల్లడి హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): బంజారాహిల్స్‌-12లోని ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద తాను వ్యవహరించిన తీరును కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ …

పేదోళ్లకు స్థలాలివ్వండి మహాప్రభో

గళమెత్తిన వామపక్షాలు సమస్యల విజ్ఞప్తికి యత్నిస్తే.. : నున్న ఖమ్మం, ఆగస్టు 10 : పట్టాలు ఇచ్చారు.. స్థలాలు మరిచారు.. వెంటనే స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం …

పంజాగుట్ట రహదారిపై గుంత..స్తంభించిన ట్రాఫిక్‌

సాయంత్రానికల్లా పరిష్కఝిస్తాం : కృష్ణబాబు హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): పంజాగుట్ట-అమీర్‌పేట మధ్య ట్రాఫిక్‌ జామైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో పంజాగుట్ట నుంచి అమీర్‌పేట …

గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం …

పోలవరం డిజైన్‌ను మార్చం

నేదునూరు, శంకర్‌పల్లి గ్యాస్‌ కోసం ఉత్తరాలు రాశాం : సీఎం కిరణ్‌ ఖమ్మం, ఆగస్టు 10 :ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్‌ బ్రాంచి కోసం కమిటీని వేశామని.. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి …

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి …

వరుస ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): వరుస ఆందోళనలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ గురువారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో …

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రోజుల్లో తుది నిర్ణయం

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రెండు రోజుల్లో ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. …

రాజ్‌భవన్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన విద్యార్థుల అరెస్ట్‌

అరెస్టు.. గోషామహల్‌కు తరలింపు హైదరాబాద్‌, ఆగస్టు 9 :ఫీజు రియంబర్స్‌మెంట్‌పై విద్యార్థుల పోరు సాగిస్తున్నారు. గురువారంనాడు కూడా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు …