ముఖ్యాంశాలు

శాంతి దూతగా ఇక ఉండను

రాజీనామాకు కోఫీ అన్నన్‌ నిర్ణయం భద్రతామండలి సహకరించలేదని వెల్లడి సిరియా దౌత్యానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ , ఆగస్టు 12 (జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి శాంతి ధూత డాక్టర్‌ కోఫీ …

ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన …

మంత్రిగానైనా ఉండు.. వీధి రౌడీగానైనా ఉండు

లేదంటే రెంటికి చెడ్డ రేవడవుతావు దానంపై నారాయణఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): ఆలయ వివాదం లో చిక్కుకున్న మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని …

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, …

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే.. పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నాడు …

తెలంగాణపై స్పష్టత ఇస్తా..

వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తా ఎట్టకేలకు తెలంగాణపై అయోమయంలో ఉన్నామని ఒప్పుకున్న బాబు హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని, …

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం …

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గల్లంతవ్వడం ఖాయం

– బి.వి. రాఘవులు జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): ఫీజు రియంబర్స్‌మెంట్‌ పోరు ఉధృతంగా మారుతోంది. విద్యార్ధి సంఘాలు శుక్రవారంనాడు పలు ప్రాంతాల్లో మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు. నగరంలోని మంత్రి …

డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు …