ముఖ్యాంశాలు

మైనార్టీ కార్పొరేషన్‌ అక్రమాల్లో కదులుతున్న డొంక

ఇప్పటికి నలుగురు నిందితుల అరెస్ట్‌ నకిలీ ఖాతాలతో చేతులు మారిన 55.47 కోట్లు దోచిన సొమ్ముతో టీవీ చానల్‌ కొనుగోలుకు ఒప్పందం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరులో 200 …

ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సుమోటోగా స్వీకరిస్తా

లోకాయుక్తకే వన్నె తెస్తా : సుభాషన్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : అధికారులు అవినీతికి పాల్పడితే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని నూతనంగా నియమితుడైన లోకాయుక్త …

సోనియా అల్లుడి కథ అలహాబాద్‌ హైకోర్టుకు

విచారణ ఎందుకు జరపొద్దో వివరణ ఇవ్వండి తాఖీదులు జారీ చేసిన న్యాస్థానం అలాహాబాద్‌, అక్టోబర్‌  11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా …

యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. …

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద

కారం చల్లినట్టున్నయ్‌ : జానా రెడ్డి అక్టోబర్‌ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. …

55 కోట్ల మైనార్టీ స్కాంపై సీఐడీ దాడులు

హైదరాబాద్‌: ఏపీ వక్ఫ్‌ బోర్డు, ఏపీస్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఒక బ్యాంక్‌కు చెందిన పలు శాఖల పై నేర పరిశోధన …

తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌, టీజేఏసీ కలిసే ఉద్యమిస్తాయి..

– చంద్రబాబు అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి – సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే : కేటీఆర్‌ తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌, టీజేఏసీ.. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి …

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. …

సీమాంధ్రలకెంత కండకావరం

తెలంగాణవాదులను దేశ ద్రోహులంటున్నరు.. విభజనకారులని తిడుతున్నరు ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదట ! వైజాగ్‌లో సీమాంధ్ర జేఏసీ బూటకపు నిరసన.. చిన్నారులు తప్ప కనిపించని …

ఐదేళ్లలో ప్రతి ఇంటికి నిరంతరాయంగా విద్యుత్‌, వంటగ్యాస్‌లో రాయితీ

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9 (జనంసాక్షి): భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్యుత్‌ సమస్య కూడా ప్రధానమైందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. విద్యుత్‌ సంక్షోభం ఒక్క …

తాజావార్తలు