ముఖ్యాంశాలు

‘తెలంగాణ మార్చ్‌’కు ఉప్పెనలా తరలిరండి

అన్ని వర్గాలను కలుపుకుని కవాతును నిర్వహిస్తాం తెలంగాణవాదుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు కావాలనే సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 8 …

హైదరాబాద్‌ జిల్లాలో 156 పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షకు సర్వం సిద్ధం. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెసి శ్రీధర్‌ చెప్పారు. 60వేల …

రాజీవ్‌ యువకిరణాలు యువత సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రాజీవ్‌ యువకిరణాలు పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను చదువుకున్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి పి. …

బీసీ మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలి

తలసాని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, …

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి …

రూ.31వేల సీలింగ్‌ ఎత్తివేయండి : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రూ.31వేల సీలింగ్‌ను ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారంనాడు మాట్లాడుతూ ఫీజుల చెల్లింపు బాధ్యత …

జగన్‌ బెయిల్‌పై 9న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):కడప ఎంపీ, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు …

కరెంటు కష్టాలు తీరుతాయి : జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):విద్యుత్‌ విషయంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం …

సిఎం వైఖరివల్లే సమస్యలు : శంకరరావు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.శంకరరావు మరోమారు ధ్వజమెత్తారు. మంగళవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. …

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రంగారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన 14 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను నియమించనున్నామని ఆసక్తి, అర్హతల కలిగిన …