ముఖ్యాంశాలు

అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌ మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. …

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): …

మీడియాతో మీకేం పని ?

సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు …

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం …

రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను జండాలు పక్కనబెట్టి పోరుకు సిద్ధం కండి : నాగం. హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా …

వరద ప్రాంతాల్లో ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వేమృతులు 77మంది.. మరో 50మంది గల్లంతు?

గౌహతి, జూలై 2 : అస్సాంలో సంభవించిన వరద బీభత్సం నష్టాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్‌తో కలిసి సోమవారంనాడు …

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌ బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు …

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ …

అసోంను ముంచెత్తుతున్న వరదలు

35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు …