ముఖ్యాంశాలు

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ …

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు …

మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. …

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు …

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

మంత్రి పాలడుగు వెంకటరావు హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలడుగు వెంకటరావు కోరారు. గురువారం ఆయన సిఎల్‌పి …

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి …

రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

రైతు నేత అతుల్‌కుమార్‌ అంజాన్‌ హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): రైతులకు నెలకు రూ.3వేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్‌ …

పాల్వాయికి రాహుల్‌ గాంధీ

నో అపాయింట్‌మెంట్‌ ఇదో రకమైన అవమానం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి …

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, …

కేసు కీలకదశలో ఉన్నందునజగన్‌కు బెయిల్‌ ఇవ్వలేం : హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 4 : జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసుకు కీలకదశకు చేరుకుందున్న సిబిఐ వాదనకు హైకోర్టు ఏకీభవించింది. …