Main

‘స్థానిక’ ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 2 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 మందిని శాసన మండలి సభ్యులుగా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్‌ విడుదలయింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలలో …

స్వచ్ఛభారత్‌ అంటే పరిశుభ్రమైన భారత్‌ మాత్రమే కాదు

– చెత్త, మలినం మనసులోంచి తీసేయండి! – అసహనంపై మరోమారు  గళం విప్పిన రాష్ట్రపతి అహ్మదాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి): భారత్‌లో అసహనంపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి …

అసహనంపై వామపక్షాల నిరసన

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి): దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ వామపక్ష ఎంపీలు పార్లమెంటు మెయిన్‌ గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనలలో దేశంలో మతత్వం పెరిగిపోతోందంటూ ప్రభుత్వానికి …

జన్‌లోక్‌పాల్‌కు అన్నా మద్ధతు

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి): జన్‌లోక్‌పాల్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అడ్డుకుంటే తాను జోక్యం చేసుకుంటానని సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం న్న దిల్లీ అసెంబ్లీలో …

ఛండీ యాగానికి రండి!

– గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం హైదరాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి): తానునిర్వహిస్తున్న చండీయాగానికి గవర్నర్‌ నరసింహన్‌ను   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున దీనిని చేపట్టారు. …

రైతు ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలపై ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని  ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఆత్మహత్యలపై తక్షణ స్పందన లేదన్న రీతిలో కోర్టు స్పందించింది.  రైతు ఆత్మహత్యలపై దాఖలైన …

వాతావరణ మార్పులపై పోరుకు మేం సిద్ధం

– ప్రధాని మోదీ – వాళ్లు చేతులు కలిపారు – షరీప్‌తో మోదీ కరచాలనం – పారిస్‌ మృతులకు అధినేతల నివాళి న్యూఢిల్లీ నవంబర్‌ 30 (జనంసాక్షి): …

హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ లైట్ల తయారీ

– సిస్కా, ఏవోడీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో భేటీ హైదరాబాద్‌ నవంబర్‌ 30 (జనంసాక్షి):ఏవోడీ కంపెనీతోపాటు రూ.5 వందల కోట్ల పెట్టుబడితో 50 ఎకరాల్లో ఎల్‌ఈడీ లైట్ల …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ నవంబర్‌ 30 (జనంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌ ధర లీటర్‌కు 58 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 25 పైసలు …

చింటూ లొంగుబాటు

– 14 రోజుల రిమాండ్‌ చిత్తూరు, నవంబర్‌ 30 (జనంసాక్షి): చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం చిత్తూరు …