Main

నేడు కారెక్కనున్న దానం

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): నేడ కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ టీఆర్‌ఎప్‌ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్లు ఆయన అనచర వర్గం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో కొన్నేళ్లుగా కీలక …

అభివృద్ధిలో మేము సైతం

– సీఎం కేసీఆర్‌తో ఢిల్లీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,డిసెంబర్‌,05(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి తాము భాగస్వాముల మవుతామని ఢిల్లీకి చెందిన జిలీడ్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శనివారం కాలిఫోర్నియాకు …

చెరువుల అభివృద్ధికి 100 కోట్లు

– శిఖం భూముల కబ్జా చేస్తే సహించం – మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,డిసెంబర్‌,05(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరంలోని చెరువుల సుందరీకరణపై మంత్రి హరీష్‌ రావు దృష్టి పెట్టారు. …

పీఐబీ మార్ఫింగ్‌

– సోషల్‌ మీడియాలో అభాసుపాలు న్యూఢిల్లీ,డిసెంబర్‌,05(జనంసాక్షి):వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరంలో ఏరియల్‌ సర్వే చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి అభాసుపాలైన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ …

ఐటీ రంగానికి హైదరాబాదే కేరాఫ్‌

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌,05(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరం ఐటీ హబ్‌గా మారనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మాదాపూర్‌లో యానిమేషన్‌ …

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఎన్‌డీఏ

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీ,డిసెంబర్‌,05(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీపై, భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. కార్మిక చట్టాలను బలహీనం చేస్తున్నారని.. దీంతో …

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి): దేశాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలూ తమవంతు …

మైనారిటీల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సర్కారు మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి కల్లకుంట్ల తారకరామారావు తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమంపై …

తెలంగాణలో మెరుగైన రైల్వే సేవలు

– సీఎం కేసీఆర్‌తో ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ భేటి హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని …

ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం

– కాలుష్య కోరలు పీకేందుకు కేజ్రీవాల్‌ సమగ్ర ప్రణాళిక ఢిల్లీ, డిసెంబర్‌4(జనంసాక్షి): ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందింది.ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ …