Main

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

– నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్‌,ఆగస్టు 5(జనంసాక్షి): మొట్టమొదటి సారి ప్రధాని ¬దాలో నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని బిజెపి, …

ఇది ద్రవ్యబిల్లు

– లోక్‌సభ స్పీకర్‌దే నిర్ణయాధికారం – రాజ్యసభ చైర్మన్‌ కురియన్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 5(జనంసాక్షి):అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ ¬దా బిల్లు లోక్‌సభకు వెళ్లింది. ఏపీలో ఎంతో ప్రాముఖ్యంగా …

గుజరాత్‌ సీఎంగా రూపానీ ఎన్నిక

– ఈ నెల 7న ప్రమాణం అహ్మదాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుజరాత్‌ తదుపరి  ముఖ్యమంత్రిగా విజయ్‌ రుపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. …

కృష్ణమ్మ పరవళ్లు

– జూరాలకు జలకళ మహబూబ్‌నగర్‌,ఆగస్టు 5(జనంసాక్షి):జూరాల ప్రాజెక్టు వద్ద వరదనీటి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుంచి  వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్న …

పాలకులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లేనట

– ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్‌ …

వెంకటయ్య సేవలు భేష్‌

– పనిని ప్రేమించాడు – మురికి వదిలించాడు – అభినందించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి): దేశంలోనే ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన టీ వెంకటయ్యను మంత్రి …

ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయండి

– కోదండరాం హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి):ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా …

పసుపుబోర్డు ఏర్పాటు చేయండి

– ప్రధానికి కవిత వినతి న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని …

ఏకీకృతపన్ను విధానం గొప్పముందడుగు

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):దేశంలో ఒకే పన్ను విధానాన్ని అమలుచేసే దిశగా ఓ గొప్ప ముందడుగు పడిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.  …

ముంబై-గోవా జాతీయ రహదారిలో ఘోరం

– వంతెన కూలి కొట్టుకుపోయిన వాహనాలు – 20 మంది ప్రయాణికుల గల్లంతు – నది ఉధృతితో సహాయచర్యలకు ఆటంకం ముంబై,ఆగస్టు 3(జనంసాక్షి):ముంబై-గోవా జాతీయ రహదారిలో బుధవారం …

తాజావార్తలు