Main

సత్యాగ్రహంతో సాధ్యం కాలేదు

– బ్యాలెట్‌ పోరులో శర్మిళ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగితే పాలకులు కదలరని మరోమారు అర్థం అయ్యింది. ఆనాటి బ్రిటిష్‌ పాకలు …

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తా

– మణిపూర్‌ సీఎంను అవుతా – దీక్ష విరమించిన ఈరోమ్‌ షర్మిళ ఇంఫాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి):మణిపూర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఉక్కుమహిళ ఇరోం షర్మిల …

కాశ్మీర్‌పై చర్చలకు సిద్ధం

– వాజ్‌పేయి బాటలో పయనిస్తాం – ప్రధాని మోదీ భోపాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి): అభివృద్ధి మంత్రంతోనే కశ్మీర్‌ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ …

హైదరాబాద్‌ సమస్యలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి):  హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు, స్వచ్ఛ హైదరాబాద్‌, డిజిటల్‌ ఇంటి నంబర్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ, ఆస్కి అధికారులు, ప్రతినిధులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ …

123జీవోపై హైకోర్టులో సర్కారుకు ఊరట

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం చేసుకున్న …

కుప్పలు తెప్పలుగా నయీం ఆస్తులు

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. దిమ్మతిరిగేలా ఆస్తులు కూడబెట్టినట్లు మెల్లగా గుర్తిస్తున్నారు. ముంబై …

జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

– ఇది అన్ని పార్టీల విజయం – ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి):జిఎస్టీ బిల్లు ఆమోదంతో టాక్స్‌ టెర్రరిజాంపై విజయం సాధించామని ప్రధాని మోడీ అన్నారు. దీంతో …

నేను ప్రకృతి ప్రేమికుడిని

– అడవుల్ని పెంచుదాం – పచ్చదనాన్ని పంచుదాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 8(జనంసాక్షి):రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని సీఎం …

ప్రజల పక్షానే ఉన్నాం

– ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,ఆగస్టు 8(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సమయంలో పోషించిన పాత్రనే… తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ పోషిస్తుందని ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన …

కేజ్రీవాల్‌ నిర్ణయాలు జంగ్‌ పరిశీలిస్తారట

– ఢిల్లీలో (అ)ప్రజాస్వామ్యం దిల్లీ,ఆగస్టు 8(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం …

తాజావార్తలు