బిజినెస్

అక్టోబర్‌,నవంబర్‌లో టిఆర్‌ఎస్‌ రాజకీయ సభ

ఇందుకోసం సిఎం కెసిఆర్‌ కసరత్తు ప్లీనరీ విజయవంతం చేసేలా నేతలకు దిశానిర్దేశం :కడియం వరంగల్‌,ఏప్రిల్‌ 24(జ‌నంసాక్షి): గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు …

హోం లోన్లు: ఎస్‌బీఐ శుభవార్త

దిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపే తీసుకోండి. మార్చి 31 వరకు గృహ …

జిఎస్టీతో మరింత కుదేలు కానున్న రియల్‌ రంగం

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): రియల్‌ రంగాన్ని జిఎస్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇఇది అమల్లోకి వస్తే ఇక సామాన్యులకు ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉండబోదు. ఇప్పటికే నగరాల్లో …

కీలక వడ్డీరేట్లు యధాతథం

ముంబై,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక వడ్డీరేట్లు రెపో, రివర్స్‌ రెపో రేట్లను మార్చలేదు. రెపో …

జీడీపీ, ఒపెక్‌ షాక్‌

– స్టాక్‌ మార్కెట్‌లు భారీ పతనం ముంబుయి, నవంబర్‌30(జ‌నంసాక్షి): దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రెండో తైమ్రాసికపు జీడీపీ గణాంకాలు, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ముగింపు …

ధరలు తగ్గించం.. వస్తువుల పరిమాణం పెంచుతాం

– జీఎస్‌టీ తగ్గింపుపై పలు కంపెనీల నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రోజువారీ వస్తువులపై జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) తగ్గించిన …

జియో సేల్స్ మళ్లీ షురూ.. కొందరికి మాత్రమే

జియో ఫోన్‌ అమ్మకాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి మాత్రమే ఫోన్లు దక్కనున్నాయి. ఇప్పటికే  రిజిస్టర్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపింది. వాటిల్లోని లింక్ పై క్లిక్ …

ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి.. 

నవంబర్‌ 1నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి ముంబయి,నవంబర్‌2(జ‌నంసాక్షి) : ప్రభుత్వ రంగం బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. …

లాభాలతో మొదలయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశాల జాబితాలో భారత్‌ టాప్‌ 100లో చోటు దక్కించుకోవడంతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల బాటపట్టాయి. ప్రపంచ బ్యాంకు నివేదికతో …

డిసెంబర్ లో వెయ్యి నోటు

కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లకు రీ ఎంట్రీ ఇవ్వనుందట. ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమసస్యకు …