బిజినెస్

అమర రాజా బ్యాటరీస్‌ లాభం రూ.136 కోట్లు

హైదరాబాద్‌: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు కాలానికి స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 136 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ …

జిఎంఆర్‌ ఎనర్జీలో మలేషియా సంస్థకు వాటా

హైదరాబాద్‌ : జిఎంఆర్‌ ఎనర్జీలో వాటాల కొనుగోలుకు సంబంధించి మలేషియా సంస్థ తెనగా నేషనల్‌ బెర్హాద్‌ కుదుర్చుకున్న డీల్‌ పూర్తయింది. జిఎంఆర్‌ ఎనర్జీలో 30 శాతం వాటాను …

మోగనున్న మొబైల్ బిల్లుల మోత

కోల్కత్తా : నాలుగంచెల ఏకీకృత పన్ను విధాన నిర్మాణం ఎట్టేకేలకు విడుదలైంది. ఈ నేపథ్యంలో వేటిపై ఎంత భారం పడనుందని కంపెనీలు అంచనావేసుకుంటున్నాయి. జీఎస్టీ విధానం అమల్లోకి …

పెరిగిన పసిడి, వెండి ధరలు

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయ. కిలో వెండి ధర 1,350 రూపాయలు, 10 గ్రాముల పసిడి ధర 560 రూపాయలు పుంజుకున్నాయ. శనివారం …

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు

ముంబై : దేశీయ స్టాక్ సూచీలు నేడు సెలవును పాటిస్తున్నాయి.  దివాళి బలిప్రతిపాద నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లు సోమవారం ట్రేడింగ్ను జరుపడం …

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కాగా, డాలర్‌తో …

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7పై నిషేధం

విమానాల్లో ప్రయాణికులు సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని భారత విమానయాన శాఖ తెలిపింది. ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ చేస్తుంటే …

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, …

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, …

అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ …