బిజినెస్

అఖండ భారతం పటేల్‌తోనే సాధ్యమైంది

– వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సభలో మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జనంసాక్షి): భారత్‌ను అఖండ దేశంగా మలచిన ఘనత  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన కృషిని జాతి ఎప్పటికీ మరిచిపోదని …

వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధిగా పసునూరి దయాకర్‌

హైదరాబాద్‌  అక్టోబర్‌ 30 (జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి …

బీహార్‌లో వలసలు నిరోధిస్తాం

– యువతకు ఉపాధి కల్పిస్తాం – ఎన్నికల ప్రచారసభలో మోదీ పాట్నా,అక్టోబర్‌30(జనంసాక్షి): బీహర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ముమ్మరం చేశారు. ఇక్కడ ప్రజలకు సేవచేసే అవకాశం …

అనూహ్య హత్యకేసులో దోషికి మరణదండన

– ముంబై హైకోర్టు సంచలన తీర్పు ముంబై,అక్టోబర్‌30(జనంసాక్షి): సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనూహ్య హత్య కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారినిక ఒడిగట్టే వారికి ఇదో …

మధుప్రియ ప్రేమ వివాహం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌30(జనంసాక్షి): వర్థమాన గాయని మధుప్రియ వివాహం అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య తన ప్రియుడు శ్రీకాంత్‌తో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో వాసవీ …

నేడో రేపో కరువు మండలాలు ప్రకటిస్తాం

– వ్యవసాయశాఖ మంత్రి పోచారం నిజామాబాద్‌ అక్టోబర్‌30(జనంసాక్షి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయినందున మరో రెండు రోజుల్లో కరవు మండలాలను ప్రకటిస్తామని …

4జీ సపోర్ట్‌తో అప్పో నియో 7 – రూ.9,990

నియో 7 పేరిట అప్పో సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ క్యూహెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540×960 పిక్సల్స్ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ …

భారత్‌ చేరుకున్న గీత

– ప్రధాని మోదీతో భేటి – డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే తల్లిదండ్రలకు అప్పగింత న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి):పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది. …

మోదీ.. వట్టి మాటలు కట్టిపెట్టు

– అసలు పని మొదలు పెట్టు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మోతిహరి (బిహార్‌),అక్టోబర్‌26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్‌ …