బిజినెస్

ఒకే విడతలో రుణమాఫీ

– మంత్రి పోచారం హైదరాబాద్‌,అక్టోబర్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామన్నారు. దేశ విత్తనోత్పత్తిలో …

.మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి): మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసుల సహాయంతో ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్‌పోల్‌ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్‌ ఇబ్రహీం 1993 …

కరెంటు లేదు కంప్యూటర్లు ఇస్తారా..?

– మోదీ ఎద్దేవా పాట్నా,అక్టోబర్‌26(జనంసాక్షి): బీహార్‌ను ఇన్నేళ్లు పాలించిన నితీష్‌ ఇక్కడ కనీసం విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. సోమవారం ఆయన బక్సర్‌లో …

బీహార్‌ సీఎం నితీషే

– బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ జోస్యం పాట్న అక్టోబర్‌ 25 (జనంసాక్షి): బిహార్‌ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ను మరోసారి ఎన్నుకోవాలని పశ్చిమ్‌బంగా సీఎం …

వరంగల్‌ ఎంపీ మాదే

– విపక్షాలకు డిపాజిట్లు గల్లంతు – మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని …

నేడు భారత్‌కు గీత

– డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగింత ఇస్లామాబాద్‌ అక్టోబర్‌ 25 (జనంసాక్షి): దశాబ్దానికిపైగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన బధిర, మూగ అమ్మాయి గీత సోమవారంభారత్‌కు రానుంది. భారత్‌, …

.బీహారీ కావాలా.. బాహర్‌ వాలా కావాలా..?

– మోదీ వ్యూహాత్మక మౌనం – నితీష్‌ కుమార్‌ బీహార్‌  అక్టోబర్‌ 25 (జనంసాక్షి): ఎన్నికల్లో మోడీ మాటల గారడీలో పడొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ …

సద్దాం వద్ద రసాయన ఆయుధాలు తప్పుడు సమాచారమే

– క్షమించండి – టోని బ్లెయిర్‌ లండన్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): సద్దాం రసాయన ఆయుధాలు  వాడాడనే నిఘావర్గాల సమాచారం  తప్పన్నారు. సిఎన్‌ఎన్‌ విలేకరి ఫరీద్‌ జకారియాకు …

రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి): ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని , రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 …

ఐక్యరాజసమితికి ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని మోదీ …