బిజినెస్

మోగిన వరంగల్‌ ఉపఎన్నికల నగారా

నవంబర్‌ 21న వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక వరంగల్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లోక్‌ సభ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం ఎన్నికల సంఘం విడుదల …

మాకు పెన్షన్‌ వద్దు

– పేదలకు ఇవ్వండి – బిగ్‌ బీ అమితాబచ్చన్‌ లక్నో,అక్టోబర్‌21(జనంసాక్షి): బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యశ్‌భారతి అవార్డు పొందిన వారికి …

ఎన్నికల హమీలను కేసీఆర్‌ విస్మరించారు

– తెలంగాణలో అరాచక పాలన – దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 20(జనంసాక్షి): తెలంగాణలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగు రాష్ట్రాల వ్యవహారాల కాంగ్రెస్‌ ఇన్చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ …

నిరసనలకు హద్దుండాలి

– అరుణ్‌ జైట్లీ నిరసనలకూ హద్దుండాలి: జైట్లీ న్యూఢిల్లీ,అక్టోబర్‌20 (జనంసాక్షి): నిరసన వ్యక్తం చేసే క్రమంలో దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి …

జానారెడ్డికి పోరాడే దమ్ము లేదు

– పాల్వాయి గోవార్ధన్‌ రెడ్డి తెలంగాణలో దుష్టపాలన సాగుతోంది: పాల్వాయి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి): తెలంగాణలో దుష్టపాలన నడుస్తోందని, అందువల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అవకాశముందని, ఈ విషయాన్ని …

ప్రత్తికి మద్ధతు ధర కేంద్రమే నిర్ణయించాలి

– కడియం శ్రీహరి వరంగల్‌,అక్టోబర్‌20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ విషయంలో కేంద్రానిదే బాధ్యతన్నారు. పత్తికి …

హైదరాబాద్‌లో ఘోరం

– 300 మందికి ఏయిడ్స్‌ అంటించిన దుర్మార్గుడు హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనంసాక్షి):  తనకున్న ప్రాణాంతక వ్యాధిని వందల మంది మహిళలకు అంటగట్టిన ఓ దుర్మార్గం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. కేరళకు …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై,  దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అవినీతిని నిరూపించండి

– రాజకీయాల నుంచి తప్పుకుంటా – విపక్షాలకు  కేటీఆర్‌ సవాల్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం కేవలం ప్రజల బాగోగులకోసం మాత్రమే దృష్టి పెట్టి వివిద …

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

– ప్రధానికి రాహుల్‌ లేఖ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు …