బిజినెస్

అన్నదాతలు మీరు.. ఆత్మహత్యలొద్దు

– మీకండగా మేమున్నాం – రైతు రక్షణ సమితి గోషామహల్‌/ చేర్యాల అక్టోబర్‌3(జనంసాక్షి):   ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధార పడ కుండా ప్రజలు పోరాటాల ద్వారా తమ హక్కులను …

దాద్రి బాధిత కుటుంబానికి రాహుల్‌ భరోసా

– పరామర్శించిన కేజ్రీవాల్‌ దాద్రి, అక్టోబర్‌3(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సవిూప గ్రామంలో ఇటీవల జరిగిన దారుణాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. మత విద్వేషాలు ప్రోత్సహించవద్దని …

కేంద్రంలో ఝటా సర్కార్‌

– బీహార్‌ ఎన్నికల సభలో సోనియా ధ్వజం భాగల్పూర్‌, అక్టోబర్‌3(జనంసాక్షి):  కేంద్రంలో మోదీ సర్కార్‌ ఝూటా సర్కార్‌ అని ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చలేదని , సమాజాన్ని …

రైతు కుటుంబాలకు ముస్లింల ఔదార్యం

– 27 లక్షల విరాళాల సేకరణ హైదరాబాద్‌ అక్టోబర్‌3(జనంసాక్షి): కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న  రైతులకు అండగా నిలుస్తామంటూ ముస్లింములు ముందుకొచ్చారు. రైతు కుటుంబాలకు ఆర్థిక …

సర్కారు విధానాలవల్లే రైతు ఆత్మహత్యలు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌3(జనంసాక్షి): తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం సంక్షోభంలో ఉందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు …

బాపూజీ, శాస్త్త్రీలకు ఢిల్లీలో ఘన నివాళి

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జనంసాక్షి): జాతిపిత మహ్మాత్మగాంధీ, మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆ మహానుభావులకు నివాళి అర్పించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని నరేంద్రమోదీ …

ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి మంచినీరు

– సిరిసిల్లలో సైలాన్‌ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌2(జనంసాక్షి): పల్లెపల్లెకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి, ఇంటింటికీ నల్లాతో అందించాలన్న బృహత్తర లక్ష్యంతో వాటర్‌ గ్రిడ్‌ పథకం …

మాంసం నిషేధంపేరా మనిషిని హత్య చేస్తారా?

– మానవత్వం మరిచిన మతోన్మాదంపై పెల్లుబికుతున్న నిరసన హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణ¬మం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని …

బీహార్‌కు డబుల్‌ ధమాకా

– రెండు దీపావళి పండుగలు – అభివృద్ధి కోసం భాజపాకు ఓటు వెయ్యండి – ఎన్నికల ప్రచారంలో మోడీ పాట్నా / రాంచీ అక్టోబర్‌2(జనంసాక్షి): బిహార్‌ ప్రజలు …

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

– ఉన్మాది కాల్పుల్లో 13 మంది మృతి హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): అమెరికాలోని ఒరెగన్‌ స్టేట్‌ ఉంప్‌క్వా కళాశాలలో ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా, …