బిజినెస్

చెరువుల పునరుద్ధరణ ప్రతిష్టాత్మకం.. మంత్రి హరీష్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రం తెలంగాణనే అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ఇప్పుడు ఇక ఉద్యమంగా …

స్థానిక సంస్థలు మూల స్థంభాలు

గ్రేటర్‌ ఎన్నికలపై హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలని హైకోర్టు ఆభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల …

తీరుమారని టీడీపీ

కుట్ర@ ఆంధ్రోళ్లు విజయన్‌కు ఓటు వేయమని టీడీపీ అఫీషియల్‌ పేజ్‌ మెసేజ్‌పై మండిపడ్డ తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్ర పార్టీ తెలుగుదేశం కుట్రలకు మరోసారి  …

ఘర్‌ వాపసీ జరగాలి

ముందు మోదీ నుంచే మొదలవ్వాలి నారాయణ ఎద్దేవా హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి):  ఘర్‌ వాపసీ ముందుగా నరేంద్ర మోడీ ఇంటినుంచే ప్రారంభం కావాలని సిపిఐ నారాయణ అన్నారు. ముందుగా ప్రధాని …

కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తా

సీఎంతో భేటీ అనంతరం రాజయ్య హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): తాను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. సోమవారం ఆయన సీఎంను కలిసిన …

మా కోటా నీళ్లు ఎక్కడైనా వాడుకుంటాం

రాష్ట్రాల వారిగా నీటి విభజన జరగాలి – ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): ప్రాజెక్టుల వారీగా కాకుండా రాష్గాల వారీగా నీటి కేటాయింపులు జరగాలని …

దిల్లీ ఉత్తమ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌

మహిళా ఓటర్లు 50 శాతం ఆప్‌ వైపే కిరణ్‌బేడీకి 41.4 శాతం మహిళల మద్దతు కిరణ్‌ ఆప్‌లో చేరాల్సింది 44శాతం బీజేపీలో చేరడం సరైందే 23 శాతం …

భాజపా అధికారంలోకొచ్చాక పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గాయి

ఆప్‌, కాంగ్రెస్‌ మిలాఖత్‌: మోదీ దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): భారతీయ జనాతా పార్టీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గాయని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు …

నల్లధనం తెస్తామన్నారేమైంది?

ప్రతి సామాన్యుని ఖాతాలోకి 15 లక్షలన్నారు, 15 రూపాయలు రాలేదు భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచారు నరేంద్ర మోదీ పాలనపై సోనియా ఫైర్‌ దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): …

హైదరాబాద్‌లో కేరళ భవన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): కేరళ ప్రజలది దేశంలో ఎక్కడున్నా ఒదిగిపోయే మంచి మనస్తత్వమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని మలయాళీయులను ప్రశంసించారు. ఇవాళ ఆయన బాలానగర్‌లోని ఎన్‌ఎస్‌కేకే పాఠశాల …