బిజినెస్

విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

నెలరోజుల్లో 30 మరణాలు హైదరాబాద్‌, జనవరి 31(జనంసాక్షి): నెలరోజులుగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జనవరి నెలలో 1,475 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడగా వీరిలో 523 మందికి స్వైన్‌ఫ్లూ …

అగ్ని-5 క్షిపణి విజయవంతం

భువనేశ్వర్‌,జనవరి31(జనంసాక్షి):  అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బాలాసోర్‌లోని వీలర్‌ ఐల్యాండ్‌ నుంచి శనివారం ఉదయం అగ్ని-5 క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని-5 క్షిపణి 5వేల కిలోవిూటర్ల …

హస్తినలో సుస్థిర ప్రభుత్వం అవసరం- మోదీ

న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శనివారం  ఆయన తూర్పు …

ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

ఉచిత వైఫై, నీరు ప్రజల హక్కుగా గుర్తిస్తాం మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్‌ న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో ప్రజలకు …

ఆ యువతి ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు

నగర పోలీసు కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి31(జనంసాక్షి): హైదరాబాద్‌ నుండి మరో యువతి ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా వచ్చిన వదంతులను నగర పోలీసు కమిషనర్‌ మహెందర్‌రెడ్డి ఖండించారు. ఈ …

అహింసా, సత్యాగ్రహాల్లో జాతికి ఆదర్శం

-బాపు చిరస్మరణీయం: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి30,జనంసాక్షి: అహింస, సత్యాగ్రహ మార్గాలను చిత్తశుద్దితో పాటించి అవే ఊపిరిగా జీవించిన జాతిపిత గాంధీజీ చిరస్మర ణీయుడని తెలంగాణ ముఖ్యమంత్రి …

గాంధీలో మరో ఇద్దరు స్వైన్‌ ఫ్లూ రోగుల మృతి

-భయాందోనళో ఆస్పత్రి సిబ్బంది హైదరాబాద్‌,జనవరి30,జనంసాక్షి:  గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లొతో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు, సయ్యద్‌నగర్‌కు చెందిన …

రేవంత్‌.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయ్‌!

-లేదంటే పరువు నష్టం దావా వేస్తా -హరీష్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జనవరి30,జనంసాక్షి: ఇసుక మాఫియా పేరుతో ఆరోపణలు చేసిన  టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావ్‌ ఆగ్రహం …

రాహుల్‌ మాట విననందుకే నన్ను తప్పించారు:జయంతి నటరాజన్‌

  -కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చెన్నై,జనంసాక్షి: కేంద్రమాజీ మంత్రి, సీనియర్‌ మహిళా నేత జయంతి నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన …

ఈజిప్టులో మిలిటెంట్ల దాడి: 30 మంది మృతి

కైరో: ఈజిప్టులోని ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో  తీవ్రవాదులు గురు వారం విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 27 మంది సైనికులు, ఒక పౌరుడు, ఇద్దరు పిల్లలు మృతి …