మహబూబాబాద్

రక్తదానం చేసిన యువమోర్చా నాయకులు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి) భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంధర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన …

బిజెపి,ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం.జాతీయ జెండా విష్కరణ.

తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి ) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భం గా నేడు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యం లో ఉత్సవాల ను ఘనంగా నిర్వహించడం …

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం

గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్ నాయక్ కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్) వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కురవి …

మంత్రి సత్యవతిరాథోడ్ కు ఘనస్వాగతం పలికిన నాయకులు, అభిమానులు

కురవి సెప్టెంబర్-16 (జనంసాక్షి న్యూస్) తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా …

రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసిన టిఆర్ఎస్ నాయకులు

  -కేసీఆర్,రెడ్యానాయిక్ చిత్రపటానికి పాలాభిషేకం కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్) తెలంగాణ నూతన సచివాలయం కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు …

గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే

-గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్16(జనంసాక్షి) గిరిజన జీవితాల్లో వెలుగు నింపింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని రాష్ట్ర …

ప్రజల వద్దకు ఆర్టీసి బస్సు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (16) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని కొత్తకొండ వంగర గ్రామ బస్ స్టేషన్ లో ప్రజల వద్దకు ఆర్టీసి బస్సు …

అదనపు డిసిపిని కలిసిన పోలే పెల్లి రంజిత్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 15, ( జనం సాక్షి ) : అదనపు డిసిపి వైభవ్ రఘనాథ్ గైక్వాడ్ ఐపిఎస్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ మండల సమ …

విద్యార్థునులతో పాఠశాలలో సేవలు

-ఎండ దెబ్బ తగిలి విద్యార్థునులు అనారోగ్యం పాలు మహబూబాబాద్ బ్యూరో- సెప్టెంబర్16(జనంసాక్షి) ఎర్రటి ఎండలో విద్యార్థునులతో గడ్డి పీకించి విద్యార్థునులను అనారోగ్యానికి గురయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన …

టి యు డబ్ల్యూ ఐ జే యు

జిల్లా నూతన కమిటీ ఎన్నిక శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 16 శంకరా పట్నం జర్నలిస్టులు శుక్రవారం టి యు డబ్ల్యూ ఐజేయు నూతన జిల్లా కార్యవర్గ …