ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే