అంతర్జాతీయం
మహారాష్ట్ర మాజీ మినిస్టర్ పై ఎఫ్ఐఆర్..
మహారాష్ట్ర : సదన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ చగన్ భుజబల్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. v
థానేలో అదుపులోకి రాని మంటలు..
మహారాష్ట్ర : రాష్ట్రంలోని థానే ప్రాంతంలోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం 9గంటలకు ఈ ప్రమాదం సంభవించింది
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
తాజావార్తలు
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..
- తల్లి మృతి – పరీక్షకు హాజరైన కుమారుడు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- మరిన్ని వార్తలు