సీట్ల సర్దుబాటులో నిర్ణయం తీసుకోలేదు – జితన్ రాం..

బీహార్ : తాము కలిసే పోరాడుతామని బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంజీ పేర్కొన్నారు. గురువారం సాయంత్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.