భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.