అంతర్జాతీయం
అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
జపాన్ లో భారీ భూకంపం..
జపాన్ : శనివారం జపాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.5గా నమోదైంది. ఢిల్లీలోను స్వల్పంగా భూమి కంపించింది.
లాహోర్ గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..
లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.
నేటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.
తాజావార్తలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
- దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మరిన్ని వార్తలు