అంతర్జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి
ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.
బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే
తాజావార్తలు
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..
- తల్లి మృతి – పరీక్షకు హాజరైన కుమారుడు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- మరిన్ని వార్తలు