జాతీయం

ఆదివారం పోలీసుల చర్య సరైనదే :షిండే

న్యూఢిల్లీ: ఆదివారం అల్లర్లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను హోంమంత్రి  ఈసందర్భంగా సమర్థించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌పై విచారణ తర్వతే చర్యలు …

ఢిల్లీలో మూడోరోజు కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారంకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ యువత ఈరోజు …

ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో …

ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో …

మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా …

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ …

ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర

ముంబయి, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి …

వన్డేలకు సచిన్‌ గుడ్‌బై

– 23 ఏళ్ల అద్భుత ఆటకు తెర  – 16 ఏళ్లకే అరంగేట్రం – 18,426 పరుగులు చేసిన క్రికెట్‌ దిగ్గజం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): …

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా …

వన్డేలో సెహ్వాగ్‌కు చోటు

ముంబయి: పాకిస్థాన్‌తో టీ 20, వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో సెహ్వాగ్‌కు చోటు లభించింది. జహీర్‌కు ఉద్వాసన పలికారు.