జాతీయం

ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం

భూటాన్‌ పౌరపుస్కారానికి ఎంపిక థింపు,డిసెబర్‌17 (జనంసాక్షి):   ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్‌ పెల్‌ గి ఖొర్లో అవార్డును …

ప్రపంచ సుందరి పోటీలపై కరోనా పడగ

మిస్‌ ఇండియా వరల్డ్‌ మానస వారణాసికి కరోనా ఆమెతోపాటు మొత్తం 17 మందికి పాజిటివ్‌ తాత్కాలికంగా నిలిపి వేసిన పోటీలు న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి …

బంగ్లాలో కాళీమాత ఆలయం పునర్నిర్మాణం

పూజలు చేసి ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌ ఢాకా,డిసెబర్‌17 (జనంసాక్షి):   పాకిస్థాన్‌ సైన్యం 1971 యుద్ధం సమయంలో ఢాకాలో ఉన్న రమ్నా కాళీ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రధాన …

బాలికా విద్యకు ప్రాధాన్యం పెరగాలి

విద్య,ఉద్యోగ రంగాల్లో అధికశాతం రిజర్వేషన్లు రావాలి ఉన్నత విద్యకు వడ్డీలేని రుణాలు అందించగలగాలి క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా ప్రచారం సాగాలి ఆడపిల్లల తల్లిదండ్రలుకు భరోసా పెరిగేలా కార్యక్రమాలు ఉండాలి …

మాట మార్చిన వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

రాహుల్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందటూ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ లేకుండా విపక్ష కూటమి అసాధ్యమని వెల్లడి గతానికి భిన్నంగా నాలుక మడతేసిన పికె న్యూఢల్లీి,డిసెబర్‌17 (జనంసాక్షి) : …

ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి

కాశీ అభివృద్దితో మారనున్న గతి వారణాసి,డిసెబర్‌17 (జనంసాక్షి):   చనిపోయేలోగా కాశీకి వెళ్లాలన్న కోరికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హిందువులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. అందుకే వెనకటికి కాశీకి …

పెళ్లయిన యువతితో ప్రేమాయణం

విషాదంగా ముగిసిన యువకుడి జీవితం జయపుర,డిసెంబర్‌16 (జనం సాక్షి):   పెళ్లయిన ఒక యువతితో లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న 29 ఏళ్ల యువకుడు మోప్‌ాసిన్‌ ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఆమెకు …

జ్యూవెలరీ షోరూంలో భారీ దోపిడి

కోట్ల విలువ చేసే బంగారు , వజ్రాభరణాల చోరీ చెన్నై,డిసెంబర్‌16 (జనం సాక్షి):  తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగారు. కట్పడి రోడ్డులోని జోస్‌ అలుక్కాస్‌ …

ఇందిర పేరును కూడా ఉచ్చరించరా

విజయ్‌ దివస్‌లో కనీసం స్మరించకపోవడం దారుణం ప్రభుత్వంపై మండిప్డడ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి):   మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ …

ఆధార్‌ వచ్చాక నిజమైన లబ్దిదారులకు మేలు

పథకాల్లో పారదర్శకత పెరిగిందన్న ఆధార్‌ సిఇవో న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : భారత్‌లో ఆధార్‌ కార్డులు జారీ అయ్యి దశాబ్దం గడిచిందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ …