జాతీయం

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. …

కాంగ్రెస్‌ 3 రాష్ట్రాల్లో..

` మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌లో అనుకూలం ` రాజస్థాన్‌లో బిజెపికి పెరిగిన అవకాశాలు ` ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడితో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం న్యూఢల్లీి (జనంసాక్షి) : …

ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి …

ఆపరేషన్‌ టన్నెల్‌ సక్సెస్‌

` ఎట్టకేలకు 16 రోజుల నిరీక్షణకు తెర ` సురక్షితంగా సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కూలీలు ఉత్తర్‌కాశీ(జనంసాక్షి):విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన …

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు …

న్యుమోనియా కేసుల వ్యాప్తి

` రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు న్యూఢల్లీి (జనంసాక్షి): చైనాలో న్యుమోనియా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని …

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి..

` కేంద్రానికి సీఎం నితీష్‌ హెచ్చరిక పాట్నా(జనంసాక్షి): కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక …

ఇజ్రాయెల్‌` హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతి భాధాకరం ` మోదీ

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో …

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత …

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ …

తాజావార్తలు