వార్తలు

మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం

ఏప్రిల్ 27 జనం సాక్షి.మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు …

శ్రీరంగాపూర్ మండలంలో మిషన్ భగీరథ నీటి నాణ్యత పై తీవ్ర ఆందోళన వ్యక్తం .

                మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత పై పలు గ్రామాల ప్రజలు తీవ్ర …

టోల్ నిర్వాహకుల నిర్లక్ష్యం తప్పిన భారీ ప్రమాదం!

            డివైడర్ ఎక్కిన డీసీఎం తృటిలో ప్రాణాపాయం తప్పిన వాహనదారులు వసూళ్లపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏది? సర్వీస్ రోడ్డు …

రేగోడు గాంధీ భవన్ సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ

రేగోడు,ఏప్రిల్25(జనంసాక్షి): మెదక్ జిల్లా మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో ప్రత్యేకంగా పూజలకి పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. అనంతరం …

నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు

  గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ …

పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి …

నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని

దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో …

యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు

        పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …

సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

            గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): …

తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి …