వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు …

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే

` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ వివాదంపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. …

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

              సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షి) ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి …

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

          సదాశివపేట డిసెంబర్ 29(జనం సాక్షి)పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం నుంచి జరుగుతున్న శాసనసభ …

‘సిగాచీ’ సీఈవో అరెస్ట్‌

` రిమాండ్‌కు తరలించిన పోలీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం …

కొండల్ని మింగే అనకొండలు మన పాలకులు

ఆరావళి ఆర్తనాదాలతో ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు ప్రకృతి సంపదను కొల్లగొట్టి.. కోట్లు కూడగట్టి.. అడవులు, గుట్టలను కనుమరుగుచేస్తున్న ఆధునిక దోపిడీ మైనింగ్‌ మాఫియా, కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మల్లా …

పరీక్ష రాస్తుండగా గుండెపోటు

              డిసెంబర్ 26 (జనం సాక్షి): వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ – స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ …

ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం

            డిసెంబర్ 25 ( జనంసాక్షి):ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి …

వైన్స్‌లో వాటా ఇస్తావా….. దందా బంద్‌ చేయల్నా

                డిసెంబర్ 26 ( జనంసాక్షి):మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే …

బతుకులు బుగ్గిపాలు

` కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ` టూరిస్ట్‌ బస్సును ఢీకొన్న డీజిల్‌ ట్యాంకర్‌ ` మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి ` క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స …