సీమాంధ్ర

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా …

కాకినాడ సెజ్‌లో ఇన్సాప్‌ ప్రతినిధి బృందం

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్‌ భూములను పరిశీలించటాని సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి …

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ …

ఘనంగా కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 1 : కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకానంతరం ఆలయంలోకి భక్తులకు అనుమతించారు. ప్రతి శ్రావణమాసంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను …

బెల్టు దుకాణాలపై మహిళల దాడి

విజయవాడ, ఆగస్టు 1 : మద్యం బెల్టుషాపులపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. నందిగామ మండలం దామలూరు గ్రామంలో మంగళవారం మహిళలు …

వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరిక

కడప, ఆగస్టు 1 : పార్టీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి జైలులో ఉన్నా వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం భవిష్యత్‌లో పార్టీ విజయానికి నిదర్శనమని …

విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్టు

విజయవాడ, ఆగస్టు 1 : రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి చందర్లపాడు బస్టాండ్‌ …

శ్రీవారి సేవలో మంత్రి సుదర్శన్‌ రెడ్డి

తిరుమల, ఆగస్టు 1 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో బుధవారం మధ్యాహ్నం …

రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట

శ్రీకాకుళం, ఆగస్టు 1: శ్రీకాకుళంలో రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట లభించింది. బుధవారం జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌ గౌర్‌ ఎస్‌.ఎం.పురంలో రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న …

బుణాలు చెల్లింపు గడువు పెంచాలి

గుంటూరు, ఆగస్టు 1 : పసుపు పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వచేసి వాటిపై తీసుకున్న బుణాలను చెల్లింపు గడువును మరోనాలుగు నెలలు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని …