సీమాంధ్ర

ఘనంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

రాజమండ్రి, ఆగస్టు 2 : శ్రీవేంకటేశ్వర ఆనంకళాకేంద్రం ప్రాంగణములో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నూతనంగా నిర్మించిన శ్రీబాలజీమందిర్‌లో శ్రీభూసమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ …

ఇధనాల్‌ పరిశ్రమఏర్పాటుకు మరోసారి అభిప్రాయ సేకరణ

విజయనగరం, ఆగస్టు 2 : జిల్లాలోని పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి వద్ద ఇధనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఆర్డీఒ రాజకుమారి వెల్లడించారు. …

ఐదుగురి నిందితుల అరెస్టు

కర్నూలు, ఆగస్టు 2 : కర్నూలు నగరంలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఐదుగురి నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు …

ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకే ‘మన గుడి’

కర్నూలు, ఆగస్టు 2 : ప్రజల్లో నైతిక విలువలతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు, ఎండోమెంటు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనగుడి’ కార్యక్రమం సందర్భంగా …

నగర సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

కర్నూలు, ఆగస్టు 2 : నగర సుందరీకరణలో భాగంగా, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి పరిశీలించారు. గురువారం నగరంలోని కిడ్స్‌ …

12 వేల టన్నుల ఎరువులు అవసరం

కమిషనర్‌ను కోరిన జేడీ మురళీకృష్టారావు శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాకు 12 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌.మురళీకృష్ణారావు కమిషనర్‌ను …

వ్యవసాయాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రాంగాన్ని విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రైతు సమస్యలు …

జేసీఐ ఫెమీనాకు 5 లవార్డులు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజమండ్రిలో జూనియర్‌ ఛాంబర్‌ ఇంటన్నేషనల్‌ జోన్‌-5 నిర్వహించిన మిడ్‌కాన్‌ సదస్సులో ‘సరదాగా ఒక రోజు’ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ ఫెమీనాకు అయిదు …

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష

శ్రీకాకుళం, ఆగస్టు 2 : తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని, అప్పుడే పట్టిన బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి …

ఎక్సైజ్‌ ఏసీకి పదోన్నతి

శ్రీకాకుళం, ఆగస్టు 2 : ఎక్సైజ్‌ శాఖ సహాయ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణకు ఉప కమిషనర్‌గా పదోన్నతి లభించింది. విశాఖకు ఆయనను పదోన్నతిపై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు …