సీమాంధ్ర

సర్వత్రా అభద్రత..భయానకం

నెల్లూరు, ఆగస్టు 1 : గత నెల రోజులుగా జిల్లా ప్రజలను కుదిపి పారేసిన జోడు భయానక సంఘటనలతో సర్వత్రా అభద్రతా భావం నెలకొని ఉంది. గత …

ప్రభుత్వ పథకాల యూనిట్ల గ్రౌండింగ్‌లోబ్యాంకు అధికారులు కృషి చేయాలి

నెల్లూరు, జూలై 31 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్‌లో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించేలా బ్యాంకు అధికారులు కృషి చేయాలని …

బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని చెల్లించాలి

కర్నూలు, జూలై 31 : రుణ అర్హత కార్డులుండి రుణం తీసుకున్న కౌలు రైతులు వారి రుణాన్ని బ్యాంకుల వారికి కట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. …

నేటి నుండి పవిత్రోత్సవాలు

విజయవాడ, జూలై 31 : కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ప్రతి శ్రావణమాసంలో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఈ …

15 మృతదేహాలు బంధువులకు అప్పగింత

నెల్లూరు, జూలై 31: సోమవారం ఉదయం తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో మరణించిన 28 మందికి గాను 15మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు జిల్లా …

కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికిన అధికారులు

విజయవాడ, జూలై 31 : జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మంగళవారం నగరానికి చేరుకున్న బుద్ధప్రకాశ్‌ ఎం.జ్యోతికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుండి విమానంలో …

బ్యాంకు అధికారులు సహకరించాలి

విజయవాడ, జూలై 31 : రైతులకు ఖరీఫ్‌ పంట రుణాలను మంజూరు చేసేందుకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా బ్యాంకు అధికారులు సహకరించాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జానకి …

సాగునీటి కోసం సమరం

నిండుకుంటున్న ప్రకాశం బ్యారేజి విజయవాడ, జూలై 31: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం టిడిపి నేతలు, …

మోరాయించిన మొదటి యూనిట్‌

జయవాడ, జూలై 31 : విటిపిఎస్‌ మొదటి యూనిట్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బ్రాయిలర్‌ కేబుళ్లు …

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

చందర్లపాడులో బంద్‌ విజయవాడ, జూలై 31 : కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో రాజ్యంగ నిర్మాత, భారతరత్న బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ …