సీమాంధ్ర

వినియోగదారుల సంతృప్తే సేవగా పనిచేస్తాం

బిఎస్‌ఎన్‌ఎల్‌ జిఎం మహంతి శ్రీకాకుళం, జూలై 7 : జిల్లాలో వినియోగదారుల సంతృప్తే సేవగా పని చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌ మహంతి చెప్పారు. …

పాడిపశువుల పోషణతో అదనపు ఆదాయం

శ్రీకాకుళం, జూలై 7 : స్వయం సహాయక సంఘం మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని ప్రతినెలా చెల్లించి ఆర్థికాభివృద్ధి సాధించాలని, …

రైతు సంక్షేమంలో ముందడుగు

శ్రీకాకుళం, జూలై 7 : రైతు సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంత ముందడుగు వేసిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖమంత్రి ధర్మాన …

ధరలపై 9న ‘తెలుగు మహిళ ‘ ధర్నాలు

విశాఖపట్నం, జూలై 6: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరగడానికి నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళా విభాగమైన తెలుగు …

వైఎస్‌ నీడ సూరీడు ఏం చేస్తున్నారు?

హైదరబాద్‌, జూలై 6 (జనంసాక్షి): ఒకప్పుడు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే …

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు …

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి …

జీవిత బీమా సంస్థకు ఫోరం ఆదేశం

శ్రీకాకుళం, జూలై 5 : బీమా పాలసీ కాలపరిమితిలో ఉండగా ఫిర్యాదికి ప్రమాదం జరిగిన కారణంగా పాలసీ సొమ్ములో కొంతభాగం చెల్లించారు. మిగిలిన పాలసీ సొమ్ము తక్షణమే …

సార్వత్రిక విద్య ఫలితాలపై రీకౌంటింగ్‌కు అవకాశం

శ్రీకాకుళం, జూలై 5 : సార్వత్రిక విద్య ద్వారా ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి ఉంటే పరిశీలించుకునేందుకు రీకౌంటింగ్‌కు ప్రభుత్వం …

జిల్లాలో 15,175 మందికి ఉపాధి

శ్రీకాకుళం, జూలై 5: డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జిల్లాలో 15,175 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిఆర్‌డిఎ ఎపిడి పి.కోటేశ్వరరావు తెలిపారు. …