సీమాంధ్ర

కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి

విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. …

ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర

నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపనీలో , పేలిన రియాక్టర్‌ , భారీ అగ్నిప్రమాదం , ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , పరుగులు తీసిన పల్లెలు , శ్రీకాకుళం, …

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఏలూరు, జూన్‌ 30 : పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్‌ గోపాలపురం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. …

మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌ ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. …

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జూన్‌ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల …

ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం …

బస్సులోనే ప్రయాణీకులతో ఆర్టీసీ ఎండి భేటీ

విజయనగరం జూన్‌ 30 : నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని సమగ్రంగా సంస్కరించాలన్న ఆలోచనతో ఆర్టీసీ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.కె. ఖాన్‌ సమగ్ర చర్యలకు తెరతీశారు. …

ఎరువుల సరఫరా కోసం తెలుగుదేశం ధర్నా

విజయనగరం జూన్‌ 30 : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యంగా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ …

హజరత్‌ బాబా 53వ గ్రంథోత్సవాలు ప్రారంభం

వివిజయనగరం జూన్‌ 30 : ఇక్కడి బాబామెట్టలో గల హజరత్‌ ఖాదర్‌ వలీబాబా 53వ గ్రంథోత్సవాలు శనివారం అతావుల్లా ఖాదరీబాబా నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ …