సీమాంధ్ర

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో …

కార్మికుల సమస్యలపై ఎఐటియుసి రాస్తారోకో

విజయనగరం, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎఐటియుసి జిల్లా శాఖ గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించింది. ఈ …

కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఐఎంఎ అభ్యంతరం

విజయనగరం, జూలై 5 : దేశంలో లింగ నిర్ధారణ నిరోధక బిల్లుకు సవరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రాథమిక హక్కులను సైతం భంగం కలిగేలా ప్రకటనలు …

వైఎస్‌ఆర్‌పై పోస్టర్‌ విడుదల

విజయనగరం, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ గురువారం ఇక్కడ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల …

భూ పోరాటాలకు శ్రీకారం

నెల్లూరు, జూలై 5 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలోని ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించిడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటానికి గురువారం …

బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ

నెల్లూరు, జూలై 5 : ఒకవైపు పోలీసులు దారిదోపిడీలను, దొంగతనాలను నియంత్రించేందుకు  పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుండగా మరోవైపు దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. …

దారి దోపిడీ ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 5 : దారిదోపిడీకి పాల్పడిన నలుగురి సభ్యుల గల ముఠాను నెల్లూరు పోలీసులు కేవలం 10 గంటల్లో అరెస్టు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. …

30న కె విశ్వనాధ్‌చే ఘంటసాల విగ్రహావిష్కరణ

కాకినాడ,జూలై 5 :ఈనెల 30వ తేదీన కళాతపస్వి కె విశ్వనాధ్‌, కేంద్రమంత్రి  ఎంఎం పళ్ళంరాజుచే ఘంటసాల వెంకటేశ్వర్రావు  కాంస్య విగ్రహం ప్రారంభించనున్నట్టు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి …

‘తూర్పు’లో సరఫరా కాని గ్రామీణ నీటి సరఫరా

కాకినాడ,జూలై 5 : తూర్పుగోదావరి జిల్లాలోని 60 మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలతో చేపడుతున్న పథకాలన్నీ కేవలం …

ఏజెన్సీ బంద్‌కు మావోయిస్టు పిలుపు

విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఏజెన్సీ బంద్‌ మావోయాస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ …