సీమాంధ్ర

‘ప్రోత్సాహం’ పథకానికి జిఎస్‌పిసి సాయం

కాకినాడ, జూన్‌ 27 : తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక అవరోధాలు తొలగించేందుకు అమలు చేస్తున్న ‘ప్రోత్సాహం’ పథకానికి వివిధ …

‘తూర్పు’లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం

కాకినాడ, జూన్‌ 27 : వర్ష రుతువు ప్రారంభమైన దృష్ట్యా జిల్లాలోని అన్ని పంచాయితీలు, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టాలని తూర్పు …

పేద విద్యార్థులకు అధికారుల ఆసరా!

కాకినాడ, జూన్‌ 27 : ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఎ1 గ్రేడ్‌ సాధించిన 31 మంది పేద విద్యార్థులకు తూర్పు గోదావరి జిల్లా అధికారుల …

బాల్య వివాహాల నిషేధంపై జీవో – నిబంధనలతో గెజిట్‌ విడుదల

కాకినాడ, జూన్‌ 27 : రాష్ట్రంలో బాల్యవివాహాల నిషేధాన్ని పటిష్ఠవంతంగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఎంస్‌ నెం.13 ద్వారా 2006 బాల్య వివాహాల నిషేద …

విశాఖ నగరంలో పచ్చదనం పరవళ్లు

– ఐదేళ్లలో 40 లక్షల మొక్కల పెంపకం విశాఖపట్నం, జూన్‌ 27 : నగర పరిధిలో ఐదేళ్ల కాలవ్యవధిలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా …

సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

ఖమ్మం, జూన్‌ 27 : సింగరేణి కార్మికులంతా ఈ నెల 28న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు …

పాపికొండల పర్యటన యథాతథం

ఖమ్మం, జూన్‌ 27 : పాపికొండల పర్యాటకం యథాతథంగా కొనసాగించేందుకు భద్రాచలం ఉత్తర, దక్షిణ విభాగం డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌ బుధవారం అనుమతించినట్లు భద్రాచలం టు పాపికొండల బోర్డు …

8 మంది ఎన్‌ఎంఆర్‌ల క్రమబద్ధీకరణ

ఖమ్మం, జూన్‌ 27 : ఇల్లందు పురపాలక సంఘంలో పని చేస్తున్న 8 మంది ఎన్‌ఎంఆర్‌ల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి రాజీవ్‌రంజన్‌మిత్ర …

ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌గా ఆనందమోహన్‌

ఖమ్మం, జూన్‌ 27 : ఖమ్మం సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారిగా ఆనందమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కడ పని చేస్తున్న …

డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు

ఖమ్మం, జూన్‌ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. …