సీమాంధ్ర

కావలిలో పాఠశాల కరస్పాండెంట్‌ దారుణ హత్య

నెల్లూరు, జూన్‌ 27 : కావలి పట్టణంలోని కో ఆపరేటివ్‌ కాలనీలో గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నడుపుతున్న మేక యానాదిరెడ్డి (48) మంగళవారం సాయంత్రం దారుణ …

ఇది బంద్‌ల కాలం

నెల్లూరు, జూన్‌ 27 : ప్రభుత్వం జూన్‌ నెల రెండవ వారం నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ ఒకవైపు విద్యార్థి …

ప్రభుత్వంపై మళ్లీ పట్టుసాధించిన లిక్కర్‌ సిండికేట్‌

నెల్లూరు, జూన్‌ 27 : జిల్లాలో 348 మద్యం షాపులకు లైసెన్సులు కేటాయింపులో మళ్లీ లిక్కర్‌ సిండికేట్లే తమ ఆదిపత్యాన్ని చాటుకున్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు విక్రయించే …

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు శ్రీకాకుళం, జూన్‌ 27 : ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఆల్‌ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ …

సీపీవోగా శివరాంనాయకర్‌

జులై మొదటివారంలో బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఎం.శివరాంనాయకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. …

ప్రశాంత కౌన్సెలింగ్‌కు సహకరించండి

ఉపాధ్యాయ సంఘాలను కోరిన డీఈవో అరుణకుమారి శ్రీకాకుళం, జూన్‌ 27 : మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని జిల్లా విద్యాశాఖ …

వైద్య రంగంలో యువతకు ఉపాధి

శ్రీకాకుళం, జూన్‌ 27 : వైద్య రంగంలో యువతకు సంమృద్ధిగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని జివికె ఈఎంఆర్‌ఐ సంస్థ మానవవనరుల ప్రతినిధి శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చెర్లలోని మహిళా …

ప్రభుత్వం, స్వచప్ఛంద సంస్థల సమన్వయంతో అభివృద్ధికలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) సమన్వయంతో పర్యావరణం, విద్య, మొక్కల పెంపకం, తదితర అంశాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా …

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు …

ఖరీఫ్‌ రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

ఏలూరు, జూన్‌ 25 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన …