సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన

విజయనగరం జూన్‌ 30 : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరానికే గ్రామ సందర్శన నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి పి.నారాయణస్వామి తెలిపారు. మండలంలోని శాతంవలస గ్రామంలో గ్రామసందర్శన జరిగింది. ముందుగా …

తాగునీటికి అవస్థలు

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని అక్కివరం గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రామంలో నీటి వనరులు ఉన్నప్పటికి తాగేందుకు పనికి రాకపోవడం కిలోమీటరు దూరంలో ఉన్న …

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని బంగారమ్మ పేటలో నిత్యం విద్యుత్‌ కోతలు అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పగటి పూట విద్యుత్‌ …

మాయమైన ఇసుకపై విచారణ చేస్తాం

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని గోపాలపల్లి సమీపంలో రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు మాయమవడంపై విచారణ నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. …

నాగార్జున అగ్రికెమ్‌లోరియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు మృతి?

17మందికి గాయాలు..మరో నలుగురు కెజిహెచ్‌కు తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం/హైదరాబాద్‌, జూన్‌ 30 : ఎచ్చర్ల మండలం చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌లో …

వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే రాంబాబు ఒంగోలు, కొమరోలు ,జూన్‌ 30 : కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం క్రింద మంచినీటిని సరఫరా చేసేందుకు …

హిందీ పండితునికి సన్మానం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : స్థానిక జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. …

ఎంఆర్‌పిలకు శిక్షణ

ఒంగోలు ,జూన్‌ 30 : మార్కాపురం డివిజన్‌ స్థాయి ఎంఆర్‌పిలకు స్థానిక మండల విద్యావనరుల కేంద్రం నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమం సంసిద్దత కార్యక్రమం ఈ కార్యక్రమానికి …

రైతుకు కూర’గాయాలు’!

రైతు కష్టార్జితం దళారుల పాలు , తోటలో వంకాయలు కిలో రూ.20 , మార్కెట్‌లో కిలో రూ.35పైనే , ఒంగోలు ,జూన్‌ 30 : కూరగాయల ధరలు …

వినుకొండలో జులై 2న నిరసన సభ

వినుకొండ, జూన్‌ 28 : లక్ష్మీపేట దళితులపై అగ్రకులాల వారి దాడులకు నిరసనగా జులై 2వ తేదీ సాయంత్రం పట్టణంలో నిరసన సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల ఐక్యవేదిక …

తాజావార్తలు