సీమాంధ్ర

చెరువుల్లో నీటిని నింపండి : వట్టి

ఏలూరు, జూన్‌ 27 : మంచినీటి చెరువుల్లో నీటిని నింపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన …

యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

నెల్లూరు, జూన్‌ 27  : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు …

ఆసుపత్రిపై దాడి

కడప, జూన్‌ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్‌ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. …

వైఎస్సార్‌ సీపీ నేత చెవిరిరెడ్డి అరెస్టు

తిరుపతి, జూన్‌ 27  : తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మద్యపాన నిషేధంపై చేపట్టిన నిరహారదీక్షకు మద్దతుగా తిరుపతి బంద్‌ పాటించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ …

4వ రోజుకు చేరిన భూమన నిరహారదీక్ష

తిరుపతి, జూన్‌ 27  : తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం నాటికి నాల్గో రోజుకు చేరింది. …

కావలిలో పాఠశాల కరస్పాండెంట్‌ దారుణ హత్య

నెల్లూరు, జూన్‌ 27 : కావలి పట్టణంలోని కో ఆపరేటివ్‌ కాలనీలో గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నడుపుతున్న మేక యానాదిరెడ్డి (48) మంగళవారం సాయంత్రం దారుణ …

ఇది బంద్‌ల కాలం

నెల్లూరు, జూన్‌ 27 : ప్రభుత్వం జూన్‌ నెల రెండవ వారం నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ ఒకవైపు విద్యార్థి …

ప్రభుత్వంపై మళ్లీ పట్టుసాధించిన లిక్కర్‌ సిండికేట్‌

నెల్లూరు, జూన్‌ 27 : జిల్లాలో 348 మద్యం షాపులకు లైసెన్సులు కేటాయింపులో మళ్లీ లిక్కర్‌ సిండికేట్లే తమ ఆదిపత్యాన్ని చాటుకున్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు విక్రయించే …

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు శ్రీకాకుళం, జూన్‌ 27 : ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఆల్‌ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ …

సీపీవోగా శివరాంనాయకర్‌

జులై మొదటివారంలో బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఎం.శివరాంనాయకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. …