Cover Story

.ధరణి పనితీరుకు సాక్ష్యం

    సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం అవి వక్ఫ్‌ భూములే ధరణి సర్కారుపై మంత్రి సమరం వక్ఫ్‌ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత …

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ డ్రామా యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్‌ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్‌కేసర్‌లోని …

రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు

– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్‌ కర్నల్‌ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. …

చట్టాలు రద్దు చేయకపోతే’గద్దె వాపసీ’ ఉద్యమం

– ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుంది – భారతీయ కిసాన్‌ సంఘ్‌ హెచ్చరిక దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో …

మళ్లీ పుంజుకున్న రైతుఉద్యమం

న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి): ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు బోర్డర్‌ …

రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!

ట్రాక్టర్‌ పరేడ్‌ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్‌ పరేడ్‌ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు …

ఎర్రకోటపై రైతుల జెండా

ర్యాలీ లో అసాంఘిక శక్తులు అందుకే హింసాత్మకమైంది విచారం వ్యక్తం చేసిన రైతు సంఘాలు’ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత న్యూఢిల్లీ,జనవరి26 (జనంసాక్షి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా …

మహాట్రాక్టర్‌ ర్యాలీకి సర్వంసిద్ధం

– గణతంత్ర దినోత్సవం నాడు 50వేల ట్రాక్టర్లతో ర్యాలీ.. దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి రైతన్నలు …

కేంద్ర చట్టాలు ఎలాఉన్నా..మనం రైతులకు అండగా నిలవాలి

  – కాగితం-కలం-పొలం-హలంగా వ్యవసాయశాఖ మారాలి – పండిన పంటలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు మార్కెటింగ్‌ శాఖే చూపించాలి – దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా …

ఏడాదిలోగా పాలమూలరు – రంగారెడ్డి

– ఆరునెలల్లోగా డిండిపూర్తి చేయాలి – ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తాం – మస్కూరీలను నీటిపారుదలశాఖలో విలీనం చేసి లష్కర్లుగా ఉపయోగించాలి – అధికారులకు …