Featured News

వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి 14 రోజ‌లు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి శుక్ర వారం ఉద‌యం ఆదేశించారు. కుట్ర‌, కిడ్నాప్ కేసులో విజ‌య‌వాడ …

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ‘మనదేశం‘ సినిమాతో ఎన్టీఆర్‌ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం …

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు …

ఏటా పెరుగుతున్న పెళ్లి ఖర్చులు

ధనిక, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వివాహ వేడుక మరుపురాని జ్ఞాపకం. తమ ఇంట జరిగే వివాహ వేడుకను ఉన్నంతలో ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ …

కుంభమేళాకు వెళ్తుండగా విషాదం

` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్‌(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం …

మీరు కులగణన చేస్తే..రాహుల్‌ కులం చెబుతారు

` బిజెపి విమర్శలకు పిసిసి చీఫ్‌ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ బీసీ కాదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు …

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ …

ఏఐపై మోదీవి మాటల కోటలే..

` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీని వివరిస్తూ …

ప్రాజెక్టుల ఆలస్యం సహించను

` ఎస్‌ఎల్‌బీసీ, డిరడి, పాలమూరు రంగారెడ్డి పనుల్లో వేగం పెంచండి ` నీటిపారుదల రంగం పారదర్శకంగా ఉండాలి ` ప్రాజెక్ట్‌ల పురోగతిపై పర్యవేక్షణ పెంచాలి ` రాజస్థాన్‌లో …

కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్‌సిటీ

` నెట్‌జీరో సిటీగా నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): ఫ్యూచర్‌ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని …