Featured News

రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం

` కాంగ్రెస్‌ చేసిన చట్టాలకు ఎన్డీయే తూట్లు పొడిచింది ` ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారు ` ఆర్టీఐను నీరు గార్చేందుకే …

హైదరాబాద్‌ శివారులో డ్రైపోర్టు

– రేపల్లె-మచిలీపట్నం రైల్వేలైనే కీలకం ` తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ` తుది దశలో ఉన్న సర్వే ప్రక్రియ హైదరాబాద్‌(జనంసాక్షి):రేపల్లె-మచిలీపట్నం రైలు మార్గం పూర్తయితే సరకు …

ఎస్సారెస్పీ-2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు

` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. ` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే.. ` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు …

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల …

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ …

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …

బంజారాహిల్స్‌ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్‌

` 5 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు ` భూమి విలువ రూ.750 కోట్లు ` పలుచోట్ల 7.50 ఎకరాల కబ్జాలకు విముక్తి హైదరాబాద్‌(జనంసాక్షి): హైడ్రా మరో భారీ …

రియల్‌ ఎస్టేట్‌లో రాష్ట్రం దూసుకుపోతోంది

` హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` నగరంలో అభివృద్ధి పనులకు ఏటా రూ.10వేల కోట్లు ` రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికింది ` బిల్డర్లు …

అసలు దోషి బీజేపీయే…

` బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడిరదే ఆ పార్టీయే.. ` హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ` మండిపడ్డ కూనంనేని హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల …