Featured News

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. …

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్‌ …

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల

` నవంబర్‌ 11న పోలింగ్‌ ` 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని …

బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా

` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌ ` నవంబర్‌ 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్‌ …

రాజ్యాంగం ప్రమాదంలో పడిరది

సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం తీవ్రంగా ఖండిరచిన జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిపై …

కొండచరియలు విరిగిపడి..

` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం డార్జిలింగ్‌(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 …

ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్‌ ఫొటోలు

– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్‌ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. …

బడుగుజీవులపై భారం మోపుతారా?

` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ …

బడుగు జీవుల పెన్నిధి కాకా

` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన …

జీఎస్టీపై ఏంటీ డ్రామా?

` పెంచిది మీరే.. తగ్గించింది మీరే.. ` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందేనని మాజీ …