Featured News

రేవంత్‌-మోడీల మధ్య లోపాయికారి ఒప్పందం

` తెలంగాణకు ద్రోహం ఖాయంగా కనిపిస్తోంది ` యూరియా సంక్షోభానికి కాంగ్రెస్‌ పాలనే కారణం ` బీజేపీ, కాంగ్రెస్‌లు ‘దొందూ దొందే’ ` స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు …

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ..

` డ్రగ్స్‌ గుర్తించిన పోలీసులు ` డిప్యూటీ తహసీల్దార్‌ సహా 8 మంది అరెస్ట్‌ హైదరాబాద్‌,(జనంసాక్షి):డ్రగ్స్‌ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్‌ …

ప్రొ॥ కోదండరామ్‌ను మళ్లీ ఎమ్మెల్సీచేస్తాం

` సుప్రీం కోర్టుకు వెళ్లి పదవిని రద్దు చేయించారు ` ఓయూ పర్యటనలో బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ ఆగ్రహం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని …

‘షా’ వ్యాఖ్యలపై పెల్లుబుకిన ఆగ్రహం

` సుప్రీం కోర్టు తీర్పును ఎలా వక్రీకరిస్తారు? ` మూకుమ్మడిగా ఖండిరచిన సుప్రీం, హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులు న్యూఢల్లీి(జనంసాక్షి):సల్వాజడుం రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి …

పార్టీపరంగా బీసీలకు 42% టికెట్లు

` స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం ` అంతకుముందే నామినేటెడ్‌ పదవుల భర్తీ ` సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ కోర్‌ కమిటీ భేటీలో నిర్ణయం …

కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు..

` ప్రతీ వార్డులో నిర్దేశిత స్థలాల్లోనే అందుకు ఏర్పాట్లు చేయాలి ` వీధికుక్కల బెడదపై సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌22(జనంసాక్షి): వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు …

నీందితుడు పక్కింటి బాలుడే…

` వీడిన సహస్ర హత్యకేసు మిస్టరీ ` చోరీ కోసం వచ్చినప్పుడు ఇంట్లో బాలిక ఉండటంతో ఘాతుకానికి ఒడిగట్టిన వైనం హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ …

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ

` కేసీఆర్‌తో పార్టీ నేతల భేటీ.. గజ్వేల్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఆనకట్టల్లో లోపాలకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత రాష్ట్ర …

అసెంబ్లీలో చర్చించాకే ఘోష్‌ నివేదికపై చర్యలు

`శాసనససభలో చర్చించాకే ముందుకు వెళతాం ` హైకోర్టుకు వివరించి ప్రభుత్వం ` నివేదికను వెబ్‌సైట్‌ నుంచి తొలగించండి ` కమిషన్‌పై స్టేకు నిరాకరణ ` విచారణ నాలుగు …

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు కసరత్తు

` 25న మంత్రివర్గసమావేశం ` నిర్ణయం తీసుకునే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల …