Featured News

‘తుమ్మిడిహట్టి’పై వేగం పెంచండి

` బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ త్వరితగతిన చేయాలి ` 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ఇబ్బంది ఉండదు ` ఒకవేళ ముంపు వాటిల్లితే పరిహారం …

బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది

` ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ ` కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు ` ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు ` మమత ఆరోపణలు కోల్‌కతా(జనంసాక్షి): …

అమరావతి టూ హైదరాబాద్‌కు ఇక 70 నిమిషాలే..

` దక్షిణాదిన బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని విస్తరిస్తున్నాం ` ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ` మోదీ సర్కారుకు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదని వెల్లడి విశాఖపట్నం(జనంసాక్షి): …

నూతన డీజీపీగా సీవీ ఆనంద్

` ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ` 30న పదవీ విరమణ చేయనున్న శివధర్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం …

ఎమ్మెల్సీలుగా కోదండరామ్,అజారుద్దీన్ ప్రమాణం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ` హాజరైన సీఎం రేవంత్ తదిరులు హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా …

ముఖాలు చూసి టికెట్లు ఇవ్వం

` పనిచేసేవారికే ప్రాధాన్యత ` రాష్ట్ర కమిటీ మినహా అన్నింటినీ రద్దు చేశాం ` చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి ` 25 ఏళ్లు పూర్తి చేసుకున్న …

పాలన అస్తవ్యస్తంగా ఉంది

` ధాన్యం కొనుగోళ్లు జరగడంలేదు ` రాష్ట్రంలో రైతుల దైన్యంగా రైతుల పరిస్థితి ` బీజేపీ ఎంపి తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం ` ఒక్కరు కూడా …

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు మృతి

` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ …

ఆర్టీసీ సమ్మెతో ఆగిన బస్సులు

` జనం ఇక్కట్లు.. ` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన ` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం ` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్‌లకు …

డిజిటల్ జనగణనలో ‘కుల గణన’ ఉంటేనే సామాజిక న్యాయం

  దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ‘జనగణన 2027’ ప్రక్రియ గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక …