Featured News

ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు …

తొలి రోజు.. డీఎస్సీ ప్రశాంతం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌, పండిట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ …

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇక లేరు

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ సిన్‌సినాటి(అమెరికా) : మానవ చరిత్రలోనే అపురూపపమైన ఘట్లాన్ని నెలకొల్పిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కన్నుముశారు. చంద్రుడిపై అడుగిడిన మొట్టమొడటి మనిషి మరలిరాని …

హైదరాబాద్‌ టెస్టులో భారత్‌ విజయం

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరగుతున్న మొదటి టెస్టులో టీ ఇండియా ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాల్‌ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ 46/1 …

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత : సీఎం

నివేదిక సమర్పించిన కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఎపిఇఎంఎస్‌): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం …

పృధ్వి క్షిపణి విజయవంతం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 : జాతీయ సాంకేతిక పరిజ్ఞానానికి రూపొందించిన ఖండాంతర క్షిపణి పృధ్వీని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషాలోని చాందాపూర్‌లో శనివారం ఉదయం 11.04గంటలకు 500 …

అసోంలో ఆగని హింస

మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి చిరాంగ్‌ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, …

‘తెలంగాణ’ బానిస సంకెళ్లు తెంచేందుకు

ఉద్యోగ కార్మికులు పోరాడాలి శ్రీసెప్టెంబర్‌ మార్చ్‌కు టీఎన్‌జీవోలు కదిలిరావాలి శ్రీటీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : సెప్టెంబర్‌ 30న భారీగా కదిలి వచ్చి …

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని …

చిదంబరానికి సుప్రీంలో ఊరట

2-జీలో కుట్ర లేదన్న కోర్టు హోంమంత్రి పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 2జి స్కామ్‌ కేసులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరానికి ఊరట …