Featured News

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు …

సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?

ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా …

పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం …

భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీని

ఆవిష్కరించిన ధోని, రాస్‌టేలర్‌ హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, …

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు

అవసరమైతే రాజ్యాంగ సవరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సంరణ చేయడానికైనా సిద్దమని ప్రధాని …

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. …

ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ …

విద్యుత్‌ సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా అరెస్ట్‌కు నిరసనగా టీఆర్‌ఎస్వీ ధర్నా

కరీంనగర్‌:(టౌన్‌) రైతులకు కరెంట్‌ కోతలు విదుస్తూ, ఇండ్లలో కూడా కరెంట్‌ ఇవ్వటం లేదని నిరసిస్తూ ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీన్ని పోలీసులు అడ్డుకుని …

లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్‌ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. …