Featured News

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ …

బోరు బావి ఘటన విషాదాంతం చిన్నారి మహి మృతి

శ్రీబావిలోనే మృతి చెందిన మాహి శ్రీ86 గంటల శ్రమ వృథా శ్రీబోరున విలపించిన తల్లిదండ్రులు మానేసర్‌ : బోరుబావిలో పడిన చిన్నారి మహి కన్నుమూసింది. ఈ నెల …

అతిథి మర్యాదలు కుదరవు

పట్టాభి సాధారణ ఖైదీయే.. శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి శ్రీవిలాస జీవిత పర్యావసానమే .. శ్రీబెయిల్‌ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు హైదరాబాద్‌, జూన్‌ 23 …

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉద్యమం ఉధృతం తెలంగాణ ఉద్యోగ జేఏసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల …

రాష్ట్రపతి ఎన్నికలయ్యాకే.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం

పీసీసీ చీఫ్‌ బొత్స న్యూఢిల్లీ, : రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యను అధిష్టానం పరిష్కరించ నున్నదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శనివారంనాడు విలేకరులతో …

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కత్తా సమీపంలోని తన స్వగ్రామంలోతన కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్న దశ్యం

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కత్తా సమీపంలోని తన స్వగ్రామంలోతన కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్న దశ్యం

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు …

ఢిల్లీలో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిప్రణబ్‌ను కలిసిన సీఎం కిరణ్‌

సమైక్యరాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల్లో

తెలంగాణకు అన్యాయం నీటి వాటా కోసం పోరాడాలి కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు హౖదరాబాద్‌, జూన్‌ 22 (జనం సాక్షి) సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల …