Featured News

కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి …

జానా అధిక ప్రసంగం శ్రీమండిపడ్డ టీఎన్‌జీవోలు

తెలంగాణపై మాట్లాడవద్దని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణవాదుల నుంచి మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. పదవీ విరమణ చేసిన ఎన్జీవో సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ …

కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు …

Kashamir Flades

ఏపీఎస్‌పీ ఎనిమిదో బెటాలియన్‌లో ఉద్రిక్తత

కమాండెంట్‌ వేధింపులను నిరసిస్తూ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా హైదరాబాద్‌, ఆగస్టు 4 : కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సెలవులు ఇవ్వాలంటూ …

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ …

శ్రీలంక పై భారత్‌ విజయం

పల్లెకెలె : పల్లెకెల్లో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ శ్రీలంక పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్‌ తో కైవసం చేసుకుంది.ఆఖరిదీ….మనదే …

ఇటీవల మయన్మార్‌లోని

ఇటీవల మయన్మార్‌లోని రోహిన్‌గ్యా తెగకు చెందిన ఇరవై వేల ముస్లింలను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఆ తెగ ముస్లిం మహిళలు శుక్రవారం …

విడిపోయి కలిసుందాం

ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష : కొండా లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3, (జనంసాక్షి): రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే అందరికీ …

లండన్‌లో భారత్‌కు రెండో పతకం

-షూటింగ్‌లో విజయ్‌కుమార్‌కు రజతం లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ భారత షూటర్‌ విజయ్‌కుమార్‌ …

తాజావార్తలు