Featured News

సీమాంధ్ర వలస పాలకుల్లారా

క్విట్‌ తెలంగాణ గన్‌ పార్కువద్ద ధర్నా ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్‌ …

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక …

తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..

తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్‌ టీఎన్‌జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్‌ హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్‌జీవో తాజా మాజీ …

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …

సర్కార్‌ను తలకిందులు చేద్దాం

సెప్టెంబర్‌మార్చ్‌ను విజయవంతం చేద్దాం ప్రచారానికి కదులుండ్రి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మార్చ్‌’ లో పాల్గొంటాయి కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక …

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 44మంది సజీవదహనం? మరో 28 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 :తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో లేచిన మంటలకు …

అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ బ్యాంకులకు ఆదరణ పెరగుతుంది

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ప్రజల అవసరాలను వ్యాపార కోణం తో చూసే వాణిజ్య బ్యాంకులకు …

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో …

టీ జేఏసీ ఆధ్వర్యంలో పర్లపల్లిహరిత బయోప్లాంట్‌ను సందర్శించిన డాక్టర్ల బృందం

కరీనంరగర్‌: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయోప్లాంట్‌ను సందర్శించారు. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల వచ్చే విషవాయువుల …

రైలు ప్రమాదంలో 47 మంది మృతి

నెల్లూరు: నెలూర్లులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాద దుర్ఘటనలో 47 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. మరో 28 మందికి గాయాలైనట్లు తెలియజేశారు. ప్రమాదం జరిగిన …

తాజావార్తలు