Featured News

కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు …

గాంధీ భవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు

సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): క్విట్‌ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స …

సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

గర్జించిన తెలంగాణవాదులు శ్రీ టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గన్‌పార్క్‌ వద్ద అడ్వకేట్‌ జేఏసీ నినాదాలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ‘సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ …

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ …

పాత విధానాన్నే కొనసాగిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై బొత్స స్పష్టీకరణ ధర్మాన కమిటీ నివేదికలో కొత్త విషయాలేమీ లేవు హైదరాబాద్‌, ఆగస్టు 8 : బోధన ఫీజుల చెల్లింపుల విషయంలో బిసి …

తెలంగాణ బిల్లు పెట్టండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి ఓయూ జేఏసీ భారీ ర్యాలీ శ్రీసచివాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): బీసీ, ఇబీసీ …

‘తెలంగాణ మార్చ్‌’కు ఉప్పెనలా తరలిరండి

అన్ని వర్గాలను కలుపుకుని కవాతును నిర్వహిస్తాం తెలంగాణవాదుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు కావాలనే సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 8 …

టీ ఎంపీలపై సోనియా అసహనం

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల ఈ రోజు ప్రారంభమైనవి. అయితే పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య మాకు తెలుసు. చిరాకు కలిగించోద్దని తెలంగాణ కావాలంటే …

‘చలో హైదరాబాద్‌’తో దిమ్మతిరగాలె కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజెఎస్‌) ఆధ్వర్యంలో …

రత్నగిరికి గ్యాస్‌ రద్దు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్‌ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం …

తాజావార్తలు